పాముపాటి జానకమ్మగారి రెండవ వర్ధంతి

admin

Author Posts

గుంటూరుజిల్లా నిడమర్రుకు చెందిన కీ.శే. పాముపాటి గోపిరెడ్డిగారి భార్య జానకమ్మగారు 18112016న తన 80వ ఏట మరణించారు. జానకమ్మగారు గృహిణిగా వుంటూనే దేశ రాజకీయ, సాంఘిక పరిస్థితును ఆకళింపు చేసుకునేవారు. ఆమె ‘ప్రజాసాహితి’ పత్రిక అభిమాని. వీరి రెండవ వర్ధంతి సందర్భంగా 18112018న ఆమె కుమార్తె తాడిపర్తి శివమ్మ తన తల్లి జ్ఞాపకార్ధం ‘ప్రజాసాహితి’ శాశ్వతనిధికి ఇరవై ఐదు వే రూపాయు విరాళంగా ఇచ్చారు. వారికి కృతజ్ఞతు. జానకమ్మగారిని రెండవ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. `
Complete Reading

ప్రముఖ విద్యావేత్త అట్లూరి పురుషోత్తంగారు 1922లో కృష్ణా జిల్లా, గన్నవరం తాూకా ఆత్కూరు గ్రామంలో జన్మించారు. విద్యార్ధి దశ నుండి చివరివరకు ఆయన వామపక్ష రాజకీయాభిమానిగా వున్నారు. గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్‌ కళాశాలోను, ఆంధ్ర విశ్వవిద్యాయంలోను చదివి, కృష్ణా, గుంటూరు, న్లగొండ జిల్లాలోని అనేక కళాశాల్లో ఏభైఏళ్ళకుపైగా ఇంగ్లీషుని బోధించారు. ‘మాతృభాషలో ప్రాధమిక విద్య’ పుస్తకం మెవరించారు. ఇది మూడు ముద్రణు పొందింది. విలియం షేక్సిపియర్‌ నాటకాను పరిచయం చేస్తూ మూడు సంపుటాు ప్రచురించారు. 199192లో ఇంగ్లండ్‌
Complete Reading

— ఎరుకలపూడి గోపీనాథ రావు — దగాకోరు రాజకీయ ప్రచారాు నమ్మకు రాజకీయ మీడియా ప్రసారాు నమ్మకు కాగితాపై ప్రగతిని చూపిస్తూ మురిపిస్తూ పగటికలలో ముంచే ప్రదర్శను నమ్మకు ॥ దగాకోరు ॥ ఖరీదైన చదువు కొనలేని పేదబిడ్డు కాయకష్టము బ్రతుకుకు కట్టుబానిసు అవుతూ కన్నీళ్ళను దిగమ్రింగి క్రుంగి కుము దేశంలో ‘అక్షరాస్యత’ గురించి గొంతు చించుకుని అరచే దొంగ ప్రజాసేవకు ప్రవర్తను నమ్మకు ॥ దగాకోరు ॥ నిరుద్యోగ భూతానికీ చిక్కి చితికి చింతిస్తూ వ్యధకు,
Complete Reading

1938లో వామపక్ష వారపత్రిక ‘నవశక్తి’లో ఆఖరిపేజీలో వచ్చిన ప్రకటన ఇది… నిజమే… సాహిత్యం సామాజికమార్పుకు, విప్లవానికి సాయపడుతుంది. నూతన భావాను వెదజల్లి, ఆ భావాు భౌతిక రూపం తీసుకోడానికి తగిన చైతన్యాన్ని సాహిత్యం ఇస్తుందన్న వాస్తవం ప్రపంచ సాహిత్య చరిత్ర మనకు తెలియజేస్తోంది. 1930`50 మధ్య కాంలో ఆంధ్రనాట సాగిన సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా ఎన్ని విప్లవ సాహిత్య ప్రచురణ సంస్థు కృషిచేశాయో, రేఖామాత్రంగా ఈ ప్రకటన తెలియచేస్తుంది. ఈనాటి కంప్యూటర్‌ యుగంలో అత్యధిక విద్యాధికు
Complete Reading

తొలి మలితరం తొగు కథు : సంపాదకుడు అక్కిరాజు రమాపతిరావు. సహ సంపాదకుడు : మోదుగు రవికృష్ణ, ఇది బొమ్మిడా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌, గుంటూరు వారి ప్రచురణ 2010లో తొగు కథ శతజయంతి జరుపుకున్నాం. గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ (1910)ను ఆధునిక కథానికలో మొట్టమొదటిదానిగా పరిగణించి ఈ శతజయంతి జరిపాం. కాని అంతకుముందే ఎందరో తమతమ శైలిలో కథు రాసినా, అయితే అవి ఆధునిక కధానికా రూపానికి దూరంగా వుండటంచేత వాటిని మొదటి ఆధునిక కథగా
Complete Reading

31102018న విజయవాడ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాులో ఓ.పి.డి.ఆర్‌. ఆధ్వర్యాన టి.యల్‌. నారాయణ ప్రథమ వర్ధంతిసభ ఓ.పి.డి.ఆర్‌. అధ్యక్షు కె. ఏసు అధ్యక్షతన జరిగింది. డా॥ ఎన్‌. రఘుకుమార్‌, అడ్వకేటు, (హైదరాబాదు) ‘నూతన ప్రపంచ వ్యవస్థ, ఇండియాలో హక్కు ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్ళు’ అనే అంశంపై టి.ఎల్‌. నారాయణ స్మారకోపన్యాసం ఇస్తూ ప్రధానంగా కార్మికరంగంపై కేంద్రీకరించి మాట్లాడారు. గతంలో కార్మికు సాధించిన అనేక హక్కును పాకవర్గాు ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించారు. ఆ తర్వాత ‘ప్రజాసాహితి’ ప్రధాన
Complete Reading

— పిల్లి కవిత మల్లికా — మాకు ఏ రామాయణ, భారతాూ వొద్దు నన్ను మనిషిగా గౌరవించిన భారత రాజ్యంగమే ముద్దు నా గాలి సోకగానే మైపడే దేవుళ్ళు నాకెందుకు? నన్ను మనిషిగా గుర్తించని మతాల తో నాకేం పని నా పొడ తగలితేనే ఆయాు విషపుకోరు చాస్తున్నప్పుడు నాపేరు వింటేనే మీ సహనం మారణాయుధాుగా అవతారం ఎత్తుతున్నప్పుడు మీ జై శ్రీరాం నినాదాు మా బతుకు గిన్నెల్లో మట్టిబోస్తున్నప్పుడు మా ప్రశ్న తల చుట్టూ మీ
Complete Reading

— పద్మావతి రామభక్త — నీ ప్రతీశ్వాసా దేశానికి పచ్చని పందిళ్ళు వేయమనే మంత్రాన్ని అనుక్షణం వల్లిస్తున్నప్పుడు అలా ఎలా వదలిపోదామనుకుంటావు నీ ఆశన్నీ మా ఆకలిని అు్లకుని అడుగులేస్తున్నపుడు ఎందుకు అలాంటి కఠోర నిర్ణయం తీసుకుంటావు నీ కన్నీటి చుక్క మివ తెలియని అు్పమే కానీ అన్నీ ఆకళింపు చేసుకుంటూ అందరికీ అమ్మలా ప్రేమగా నోటికి అన్నం ముద్దనందించే నువ్వెలా ఆకాశమంత కర్తవ్యాన్ని విస్మరించి వీడ్కోు పుకుదామనుకుంటావు? వెన్నముకను ఇంధ్రధనస్సులా వంచి మరీ అందరికీ వెన్నుదన్నులా
Complete Reading

ప్రఖ్యాత చిత్రకారుడు కాళ్ళ మరణానికి జనసాహితి సంతాపం కాళ్ళగా ప్రఖ్యాతినొందిన చిత్రకారుడు కాళ్ళ సత్యనారాయణ (70) నెరోజుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఖమ్మం ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన పశ్చిమగోదావరిజిల్లా ఏూరులో 1948 ఏప్రియల్‌ 10న జన్మించారు. కాళ్ళ ప్రచారం ఇష్టపడని అరుదైన కళాకారుడు. వందలాది కవితా సంకనాకు రంగు చిత్రాు అందించారు. కర్మాగారం, చక్రా మధ్య బందీవుతున్న బాకార్మికు, గ్లోబలైజేషన్‌ వ్ల కూలిపోయిన చేతివృత్తు, సామాజిక అణచివేతకు గురౌతున్న స్త్రీు, కార్పొరేట్‌
Complete Reading

పాకిస్తానీ నియంత నెదరించిన కవయిత్రి షామిదా రియాజ్‌ మరణం పాకిస్తాన్‌కు చెందిన ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి, కవయిత్రి, స్త్రీజన పక్షపాతి ఫామిదా రియాజ్‌ తన 72వ ఏట 21 నవంబరు 2018న మరణించారు. ఆమె 28 జులై 1946న ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో అవిభక్త భారతదేశంలో జన్మించారు. ఆమె తండ్రి రియాజుద్దీన్‌ అహమద్‌ ప్రసిద్ధ విద్యావేత్త ` సింధ్‌ రాష్ట్రపు ఆధునిక విద్యావిధాన రూప క్పనలో ప్రముఖ పాత్ర వహించారు. సింధ్‌ రాష్ట్రానికి చెందిన వారి కుటుంబం
Complete Reading

Create Account



Log In Your Account