రాజు, రాక్షసి, ఒక రెట్ట వేసిన చిలుక

– ఓవీవీయస్           దేశ రాజధానిలో అది ఒక పూలతోట. మామూలు తోటకాదు. ఎంతో చక్కనైన తోట. సాక్షాత్తూ దేశాన్నేలే చప్పన్నాంగుళి స్వామివారు విహరించే…., ఇంకా చెప్పాలంటే సమావేశాలు వగైరాలు నిర్వహించే చోటది. ఎటుచూసినా పచ్చికబయళ్ళు. ఎన్నో విశాలమైన చెట్లు. ఎన్నెన్నో రంగురంగుల పూల మొక్కలు. పచ్చికే మెత్తనిదనుకుంటే…, అంతకన్న సుతిమెత్తనైన తివాచీలు యోగాసనాలు వేసేందుకు, అంతేనా…. ఎలా కావలిస్తే అలా వంగి మరీ ఆసనాలు వేసేందుకు మెత్తని పెద్ద బాహుబలి బంతులు. చప్పనాంగుళీ స్వామివారి కనుసైగకే
Complete Reading

– గౌరీశంకర్           ‘నారాయణా ఏవైందిరా అందరూ అలా గాభరా పడతన్రు?’ ఆదుర్దాగా అడిగాడు గోపాలం.           మన కిష్ణగాడు పురుగుల మందు తాగీసేడ్రా!           అమ్మమ్మ! అంత కస్టం ఏటొచ్చిందిరా ఆడికి!           ‘‘నీకెప్పుడూ సెప్పనేదేటి? ఈడు గాజువాకలో ఒక ఆసామీ దగ్గిర సీటీ కట్టేవోడు. ఆడీ కరోనా అడావిడ్లో జెండా ఎత్తీసి, కరోనా కంటే పెద్ద జబ్బులొచ్చీలా సేసి ఎల్లిపోండట….’’           ‘అయితే…. సచ్చిపోడవేనేట్రా అన్నిటికీ మందు…..?’           ‘కూతురు పెల్లి సెయ్యనీకి అయిదు
Complete Reading

– శంకరం           ‘ఇదేం బాగునేదురా సుబ్బారావ్‌!’           ‘ఏది, కరోనానా? ఎట్టా బాగుంటాదిరా?’           ‘మాట మార్సీకు…. జనాలంతా ఓనల్లేక గగ్గోలెడతావుంటే గెడ్డలోకి ఇంజనెట్టీసి నీ మళ్ళకి నీల్లు తోడీసుకుంతావా? మోతుబరివి కదా!’           ‘ఓరెల్లరా…. అక్కడికి నానొక్కన్నే ఇట్టా సేత్తున్నట్టు ఇడ్డూరంగా సెప్తావేందిరా? అయినా ఈ నీరంతా నానేటి సేసుకుంతాను? నా మళ్ళన్నీ తడిసినాక ఊరోల్లకి ఒగ్గీనా?’           ‘అబ్బా, యేం తెలివిరా నీది, నీ మళ్ళన్నీ తడిసినాక గెడ్డలో నీరు మిగులుద్దా అసలు?
Complete Reading

– కసిరెడ్డి గౌరీశంకర్        ‘‘ఓలమ్మో! ఓర్నాయనో! యెంత పన్జేసిందిరా మాయదారి గొడ్డూ! దీన్నోట్లో మన్ను వడ…. దీని కాళ్ళిరగ…. బంగారవంటి పంటని మింగేసిందిరా తల్లోయ్‌! ఇప్పుడు నానేంజెయ్యాల? ఎందల పడాల దేవుడోయ్‌….?’’        ‘‘యేంది రావులమ్మా…. యేందట్టా శోకాలెడతా వుండావ్‌ యామైందే?’’        ‘‘ఇంకేమవ్వాలి దేవుడోయ్‌…. యేపుగా ఎదిగొచ్చిన నా ఆవాలు పంటని గొడ్లు మేసీసినాయే తల్లా…. యెవురికి జెప్పుకనే తల్లా…?’’        ‘‘అన్నన్నా యెంత పన్జేసినాయమ్మా దిక్కుమాలిన గొడ్లు! నిన్నటికి నిన్న మంకు చిమ్మాచెలం,
Complete Reading

— గౌరీ శంకర్ — ప్రభుత్వం ఆర్భాటంగా, హడావిడిగా ఏర్పాటుచేసిన ‘అన్నసత్రాు’ ఎలా పనిచేస్తున్నాయో తొసుకోవడానికి ‘ప్రజావేగు టెలివిజన్‌’ తన ప్రతినిధును రాష్ట్రంలోని ఆయా కేంద్రాకు పంపింది. ఒక బృందం వైశాఖపురంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఏర్పాటుచేసిన సత్రం వద్దకు చేరుకుంది. అప్పుడు సరిగ్గా మధ్యాహ్న భోజన సమయం. సత్రం ముందు జనం బాయి తీరి వున్నారు. పథకం బ్రహ్మాండంగా నిర్వహింపబడుతున్నట్లుంది అనుకున్నారు బృందంలోని సభ్యు. సత్రంలోనికి ప్రవేశించింది బృందం. భోజనం చేస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడటం
Complete Reading

Create Account



Log In Your Account