జెండాపాట

(బాలసంఘాకు) విద్వాన్‌ ప్రయాగ, కాకుమాను సుబ్బారావు ఎగురవెయ్‌, ఎగురవెయ్‌ జెండా ఎగురవెయ్‌ చదువు కోసం సాము కోసం ఆట పాట కోసమూ ॥ ఎగురవెయ్‌ ॥ దేశస్వాతంత్య్రానికి శాంతికి అభ్యుదయానికి ॥ ఎగురవెయ్‌ ॥ జపాను వాళ్ళకు సింహస్వప్నం జర్మని గుండెల్లో బల్లెమూ ॥ ఎగురవెయ్‌ ॥ ఆడిపాడె బాురజెండా రెపరెపలాడుతూ ఎగరాలీ మిమి మింటను మెరవాలీ ॥ ఎగురవెయ్‌ ॥ వీరశివాజీ రaాన్సిక్ష్మీ పుట్టిన వీరగడ్డపై ఎగురవెయ్‌, ఎగురవెయ్‌ జెండా ఎగురవెయ్‌ (1461944, ‘ప్రజాశక్తి’ నుండి)

— మల్లె చంద్రరావు — కొత్త పుస్తకం తావి తొసుకో మట్టి పరిమళం గుట్టు తొసుకో చెమట చవలో మివ తొసుకో బతుకు బాటలో మెగు నింపుకో॥

— సి.హెచ్‌ మాధురి, 9వ తరగతి — పొద్దున్నే పక్షు అరుపు. ఏప్రిల్‌లో పెళ్ళిళ్ళు సందళ్ళు. ఎండాకాం వస్తే పరుగు తీసే అగ్గి పిడుగు. బడికి వెళ్ళాంటే ఆనందించే చిన్నప్లిు. చదువు నేర్చాని పేదప్లిు. బట్టు చాకున్నా చదువుకునే ప్లిను ఈ దేశం ఎందుకు పట్టించుకోదు? వాళ్ళలో చైతన్యం ఎందుకు బయటపడలేదు? బుడ్డి దీపం గుడ్డిమెగులో చదువుకుంటున్నా కొంచమైనా జాలి ఉండదా! ఆ పెద్దింటివాళ్ళకు ఈ వాస్తవాు కనిపించవా!! మన దేశంలో 50 శాతం నిరుపేద ప్రజు
Complete Reading

(జనవరి మార్చి 1989) రష్దీ రాసిన ‘శటానిక్‌ వర్సెస్‌’ గ్రంథాన్ని బహిష్కరించిన మతోన్మాద ఓట్ల రాజకీయ చర్యను ఖండిస్తూ, ఆత్మరక్షణ కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన రచయితకు సంఫీుభావంగా వివిధ దేశా కవు, కళాకారుతోపాటు ‘జనసాహితి’ కూడా మద్ధతునిస్తూ ఈ సంచిక ముఖచిత్రం సంపాదకీయం ఉన్నాయి. మరో సంపాదకీయం, వంగవీటి మోహనరంగా హత్య ఉదంతాన్ని ఉదహరిస్తూ కుం ఎన్నిక రాజకీయాు అధికారపు కుమ్ములాటలో ప్రజ దుస్థితిని చర్చిస్తూ రాశారు. సజీవ సాహిత్యంగా 1949లో పొట్లపల్లి రామారావు రాసిన కథ
Complete Reading

— విజయ్ — ‘‘అవతార్‌ కార్మికు సంఘం వర్థిల్లాలి’’ ‘అవతార్‌ కార్మికును పనిలోకి తీసుకోవాలి’ ‘ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’ నినాదాతో అనంతపురం టవర్‌క్లాక్‌ దద్దర్లిుతోంది. దాదాపు వందమంది కార్మికు మానవహారం ప్రదర్శిస్తున్నారు. అరగంటయ్యే సరికి వారికి మద్దతుగా వివిధసంఘాు, వాళ్ళ నాయకు వచ్చి చేరినారు. అక్కడినించి కార్మికు ప్రదర్శన ప్రారంభమైంది. కలెక్టరు ఆఫీసు ముట్టడికి బయుదేరినారు. ‘కార్మికు ఐక్యత వర్థిల్లాలి’ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాు నశించాలి’ ఇలాంటి నినాదా జోరు పెరిగిపోతోంది. విలేకయి, వివిధ ఛానల్స్‌వారు
Complete Reading

ప్రజా ఉద్యమా ఉధృతి దిశగా ఫ్రాన్సు! 2019వ సంవత్సరం ప్రజా ఉద్యమాకు స్వాగతం పుకుతూ ప్రారంభంకానుండటం ప్రజాతంత్రవాదుందరూ సంతోషించాల్సిన విషయమే! ఫ్రాన్స్‌ దేశంలో కొనసాగుతూన్న ఉద్యమం ‘మెరుపు’ దశను అధిగమించటం కష్టమే అయినా దాని అనుభవాు ప్రపంచమంతా మెగును ప్రసరింపచేసేంత మివైనవి. నవంబరు 17 నుండీ, గడిచిన ఆరు వారాుగా ఫ్రాన్సు దేశంలో మెరిసే పసుపు చొక్కాు ధరించిన ఉద్యమకాయి ఊహించని రీతిలో ఆకస్మిక ఆందోళన కొనసాగిస్తున్నారు. డీజొపై 23 శాతం పెట్రోుపై 15 శాతం ధరను
Complete Reading

తుమ్మ తిరుమరావుగారు 25, జనవరి 2010 నాడు తన 86వ ఏట మరణించారు. వారి జ్ఞాపకార్థం వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా 2011 జనవరిలో వారి కుమారుడు సురేష్‌బాబు, కుమార్తొ సుధ, ప్రతిమ, క్ష్మీప్రసూను ‘ప్రజాసాహితి’ శాశ్వతనిధికి 40 వే రూపాయు అందించారు. తిరుమరావుగారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. — ప్రజాసాహితి–

నోము సార్‌గా విద్యార్థుకు, సాహితీవేత్తకు పరిచయమైన నోము సత్యనారాయణ తన 80వ ఏట న్లగొండలో 26 డిసెంబరు 2018న మరణించారు. నోము ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, ఎం.ఏ (ఇంగ్లీషు) చదివి, కళాశాలో ఆంగ్లోపన్యాసకునిగా న్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలో పనిచేశారు. 1962 నుండి ప్రారంభమైన ఆయన సాహిత్య వ్యాసంగం చివరివరకు సాగింది. 1951లోనే స్వయంగా ఉర్దూ నేర్చుకొని ఉర్దూ అభ్యుదయ సాహిత్యాన్ని తొగువారికి అనువదించి ఇచ్చారు. వ్యాసాు రాశారు. రుబాయిను, మహమ్మద్‌ ఇక్బాల్‌ను తొగువారికి పరిచయం చేశారు. ఎందరో
Complete Reading

ఉపఖండం యువతకు నెత్తురు మండే, శక్తు నిండిన నిువెత్తు ప్రతినిధిగా కనిపించే భగత్‌సింగ్‌ చెప్పినట్లుయవ్వనంలో మనిషికి రెండే రెండు మార్గాు. అయితే అతను ఔన్నత్యపు ఉన్నత శిఖరాన్ని అధిరోహించనూ వచ్చుÑ లేదా అధః పాతాళపు చీకటి కందకంలో పడిపోనూవచ్చు. ఒకనాటి చరిత్ర పుటల్ని తిరగేస్తుంటే దేశంకోసం, ప్రజకోసం జీవిత సర్వస్వాన్నీ గడ్డిపరకలా తీసిపారేసి, రక్త ప్రభంజనంతో ఒక యువ మార్క్స్‌, ఒక నవ గోర్కీ, ఒక గరిమెళ్ళ, ఒక అూ్లరి, ఒక ఓస్ట్రవ్‌స్కీ, ఒక మైకోవ్‌స్కీ, ఒక
Complete Reading

— ఓ వి వి ఎస్ — మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భాష ప్రాతిపదికపైననే ఏర్పడిరది. తొగువారే ఎక్కువగా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో కవలేకపోయిన సరిహద్దు ప్రాంతాూ మనకు ఉన్నాయి. ఒరిస్సాలో బరంపురం, గంజాం తదితర ప్రాంతాు…, కర్ణాటకలోని బళ్ళారి, ఇంకా తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు అటువంటివే. తల్లి కోసం, తల్లి నుడి కోసం తప్పిపోయిన బిడ్డపడే వేదన ఈ ప్రాంత ప్రజలో, ముఖ్యంగా రచయితలో కనిపించే భావోద్వేగా సమాహారం ‘‘మోతుకుపూ వాన’’ కథ పుస్తకం. తమిళనాడులోని
Complete Reading

Create Account



Log In Your Account