ప్రసిద్ధ చరిత్రకారుడు ముషిరుల్‌ హసన్‌ మరణం

దేశ విభజనపై పు పుస్తకాు రచించిన ప్రసిద్ధ చరిత్రకారుడు ముషిరుల్‌ హసన్‌ 10 డిసెంబరు 2018న తన 69వ ఏట మరణించారు. ఆయన 1949 ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో జన్మించారు. ముసిరుల్‌ హసన్‌ ఆలిఘర్‌ ముస్లిం విశ్వవిద్యాయంలో 1969లో ఎం.ఏ. పూర్తిచేసి, ఉన్నతవిద్యకై కేంబ్రిడ్జి విశ్వవిద్యాయానికి వెళ్ళారు. ఆయన ప్రసిద్ధ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ ముహిబుల్‌ హసన్‌కు రెండవ కుమారుడు. ‘జాతీయతావాదము, 18851930 మధ్య భారతదేశంలో మతతత్త్వ రాజకీయాు’ అనే అంశంపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాయం నుంచి డాక్టరేటు
Complete Reading

‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష!’ అన్న నానుడిని నిజం చేస్తూ మన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ వివిధ విద్యాసంస్థకు 2018 నవంబరు 12న పంపిన లేఖలో, ‘‘వేదాలోని శాస్త్రీయ జ్ఞానానికి సంబంధించిన ‘వేదిక్‌ వారసత్వ పోర్టల్‌ను ప్రారంభించబోతోందని పేర్కొంది. ఈ వైదిక వారసత్వ వేదిక తరఫున ప్రాచీన హిందూ గ్రంథాలోని శాస్త్రీయ విజ్ఞానాన్ని సేకరించి, అవసరమైనవారికి దానిని అందిస్తుందని సాంస్కృతికశాఖ కార్యదర్శి అరుణ్‌గోయల్‌ చెప్పారు. అన్ని విద్యాసంస్థతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాజీ వారికి కూడా ఈ లేఖ
Complete Reading

గంగ ప్రక్షాళన కోరుతూ దీక్ష చేపట్టి కనిపించకుండా పోయిన మరొక ఆధ్యాత్మికవేత్త ` కుమారుని దీక్షను కొనసాగిస్తానంటున్న తల్లి గంగానది ఎగువన నిర్మిస్తున్న జ విద్యుత్‌ ప్రాజెక్టు కారణంగా నదీ ప్రవాహానికి ఆటంకాలేర్పడుతున్నాయని, కనుక ఆ నిర్మాణాను తక్షణమే నిుపుచేయాని కోరుతూ గోపాల్‌ దాస్‌ దీక్ష చేపట్టాడు. డిశంబరు 6వ తేదీ నుండి ఆయన కనిపించకుండాపోయారు. కుమారుని జాడ తెలియజేయాని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆయన తల్లి శకుంతలాదేవి రిషీకేష్‌లో దీక్షలో కూర్చున్నారు. నభై యేండ్ల
Complete Reading

Create Account



Log In Your Account