Prajaasaahithi – Jan – 2022

admin

Author Posts

                ఆధునిక తెలుగు సాహిత్యానికి కొండంత గుర్తు రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథశాస్త్రి. 2022 ఆయన శతజయంతి సంవత్సరం.  ఆ  మహారచయిత  స్మరణలో  ఆయన  సాహిత్యపు ప్రాసంగికతను గుర్తుచేస్తూ తీసుకువస్తున్న ‘ప్రజాసాహితి’ ప్రత్యేక సంచిక ఇది. ఆధునిక సాహిత్యంతో పరిచయం వున్నవాళ్ళందరూ ఆయన రచనలు చదివి వుంటారు. 1952 నుండి నాలుగు దశాబ్దాల పాటు ఆయన కథ, నవల, నాటకం ప్రక్రియల్లో గొప్ప సాహిత్యం సృజించాడు. ‘మూడు కథల బంగారం’, ‘ఋక్కులు’, ‘ఆరు చిత్రాలు’, ‘ఆరు సారా
Complete Reading

Create Account



Log In Your Account