నికారుగ్వా వామపక్ష కవి, రాజకీయవేత్త, కేథలిక్ మతాచార్యుడు ఎర్నెస్టో కార్డినల్ మరణం

          తన జీవితాంతం క్రూర పరిపాలకులకు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్న, నికారుగ్వా దేశానికి చెందిన వామపక్ష కవి ఎర్నెస్టో కార్డినల్‌ 2020 మార్చి 1వ తేదీన తన 95వ ఏట మరణించారు. ఆయన 1925 జనవరి 20న ఒక ఉన్నత వర్గ కుటుంబంలో గ్రనడా పట్టణంలో పుట్టారు.           నికారుగ్వా సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో కార్డినల్‌ ఒక ప్రతిఘటనా వ్యక్తిగా కొనసాగారు. రాజకీయంగానూ, కవిత్వపరంగానూ నేటి లాటిన్‌ అమెరికాకు చెందిన ఒక అత్యంత
Complete Reading

Create Account



Log In Your Account