తమిళంలో మొదటి ఆధునిక నాటకం ద్వారా ప్రత్యామ్నాయ నాటకరంగాన్ని సృష్టించిన ఎన్‌.ముత్తుస్వామి (నా.ము.) మరణం

ఎన్‌. ముత్తుస్వామి 1936లో తంజావూరు జిల్లా పూంజల్‌ గ్రామంలో జన్మించారు. తన 82వ ఏట 24102018 ఉదయం 11:30కు చెన్నైలోని చిన్మయనగర్‌లో తన సొంత ఇంటిలో మరణించారు. ఆయన 1950లో మద్రాసుకు వచ్చారు. ఆయన 1968లో రాసి ప్రదర్శించిన ‘కాం కామాగ’ (సమయం వెంట సమయం) తమిళ నాటకరంగంలో మొదటి ఆధునిక నాటకంగా విమర్శకు పరిగణిస్తున్నారు. ఈ నాటకంలో వస్తు వ్యామోహ సంస్కృతి ఏవిధంగా వ్యక్తిత్వాను హరించివేస్తోందో చిత్రీకరించారు. సంప్రదాయ నాటకరంగానికి ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ ఆధునిక
Complete Reading

Create Account



Log In Your Account