ప్రసిద్ధ చరిత్రకారుడు ముషిరుల్‌ హసన్‌ మరణం

దేశ విభజనపై పు పుస్తకాు రచించిన ప్రసిద్ధ చరిత్రకారుడు ముషిరుల్‌ హసన్‌ 10 డిసెంబరు 2018న తన 69వ ఏట మరణించారు. ఆయన 1949 ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో జన్మించారు. ముసిరుల్‌ హసన్‌ ఆలిఘర్‌ ముస్లిం విశ్వవిద్యాయంలో 1969లో ఎం.ఏ. పూర్తిచేసి, ఉన్నతవిద్యకై కేంబ్రిడ్జి విశ్వవిద్యాయానికి వెళ్ళారు. ఆయన ప్రసిద్ధ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ ముహిబుల్‌ హసన్‌కు రెండవ కుమారుడు. ‘జాతీయతావాదము, 18851930 మధ్య భారతదేశంలో మతతత్త్వ రాజకీయాు’ అనే అంశంపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాయం నుంచి డాక్టరేటు
Complete Reading

‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష!’ అన్న నానుడిని నిజం చేస్తూ మన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ వివిధ విద్యాసంస్థకు 2018 నవంబరు 12న పంపిన లేఖలో, ‘‘వేదాలోని శాస్త్రీయ జ్ఞానానికి సంబంధించిన ‘వేదిక్‌ వారసత్వ పోర్టల్‌ను ప్రారంభించబోతోందని పేర్కొంది. ఈ వైదిక వారసత్వ వేదిక తరఫున ప్రాచీన హిందూ గ్రంథాలోని శాస్త్రీయ విజ్ఞానాన్ని సేకరించి, అవసరమైనవారికి దానిని అందిస్తుందని సాంస్కృతికశాఖ కార్యదర్శి అరుణ్‌గోయల్‌ చెప్పారు. అన్ని విద్యాసంస్థతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాజీ వారికి కూడా ఈ లేఖ
Complete Reading

గంగ ప్రక్షాళన కోరుతూ దీక్ష చేపట్టి కనిపించకుండా పోయిన మరొక ఆధ్యాత్మికవేత్త ` కుమారుని దీక్షను కొనసాగిస్తానంటున్న తల్లి గంగానది ఎగువన నిర్మిస్తున్న జ విద్యుత్‌ ప్రాజెక్టు కారణంగా నదీ ప్రవాహానికి ఆటంకాలేర్పడుతున్నాయని, కనుక ఆ నిర్మాణాను తక్షణమే నిుపుచేయాని కోరుతూ గోపాల్‌ దాస్‌ దీక్ష చేపట్టాడు. డిశంబరు 6వ తేదీ నుండి ఆయన కనిపించకుండాపోయారు. కుమారుని జాడ తెలియజేయాని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆయన తల్లి శకుంతలాదేవి రిషీకేష్‌లో దీక్షలో కూర్చున్నారు. నభై యేండ్ల
Complete Reading

(సతీసహగమనమనే దురాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించి, దానిని బ్రిటీషు పరిపాకుచేత రద్దు చేయించిన రాజారామమోహనరాయ్‌ 1823లో ఆనాటి గవర్నర్‌ జనరల్‌కు రాసిన ఉత్తరం ఇది. పాత గురుకు పద్ధతిలో సంస్కృత విద్యాయాన్ని నెకొల్పానుకున్న ఆనాటి బ్రిటీషు పాకు ప్రణాళికను వ్యతిరేకిస్తూ, ఆంగ్ల విద్యను నేర్పే విద్యాయాు ప్రారంభించమని ఈ లేఖలో కోరారు. ఈ సూచన ఆనాటి సంప్రదాయవర్గాు కూడా బపరిచాయి. ` సం॥ ) మిలార్డ్‌!ప్రభుత్వమువారు ప్రకటించే ప్రజోపయోగ చర్య గురించి, భారతదేశ వాసుమైన మేము మా అభిప్రాయం
Complete Reading

తొగు కథా సాహిత్యంలో తనదైన ముద్రవేసిన రచయిత జాతశ్రీ (జడ్‌. ఛార్లెస్‌) నవంబర్‌ 4, 2018న పాత ఖమ్మంజిల్లా కొత్తగూడెంలో మరణించారు. 1970లో ఆంధ్రప్రభలో ఆయన మొదటి కథ ‘‘క్ష్మి’’ ప్రచురింపబడినది. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రజ జీవన సమస్యపై నూరుకు పైగా కథు రాశారు. పర్యావరణ విధ్వంసాన్ని, నూతన ఆర్థిక విధానాన్ని, వస్తు వ్యామోహ సంస్కృతిని, పరాయీకరణచెందుతున్న జీవనాన్ని, భావజా విధ్వంసాన్ని కథా వస్తువుగా రాసిన ఆయన కథు పు పత్రికలో ప్రచురింపబడ్డాయి. ‘ప్రభంజనం’, ‘కపోతం’,
Complete Reading

తూర్పుగోదావరిజిల్లా, రామచంద్రాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యురాు డాక్టర్‌ చెలికాని రేణుకాదేవిగారు కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రినందు మూడురోజుగా చికిత్స పొందుతూ తన 69వ ఏట 20112018న మరణించారు. ఆమె 251949లో జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటితరం కమ్యూనిస్టు నాయకు, తొలి పార్లమెంటు సభ్యు డాక్టర్‌ చెలికాని రామారావుగారి కోడు, డాక్టర్‌ చెలికాని స్టాలిన్‌గారి భార్య అయిన డాక్టర్‌ రేణుక రామచంద్రాపురం పట్టణంలో తన అత్తగారు డాక్టర్‌ కమలాదేవి పేరుతో ఉన్న కమ నర్సింగ్‌హోమ్‌లో సుదీర్ఘకాం వైద్యసేమ
Complete Reading

గుంటూరుజిల్లా నిడమర్రుకు చెందిన కీ.శే. పాముపాటి గోపిరెడ్డిగారి భార్య జానకమ్మగారు 18112016న తన 80వ ఏట మరణించారు. జానకమ్మగారు గృహిణిగా వుంటూనే దేశ రాజకీయ, సాంఘిక పరిస్థితును ఆకళింపు చేసుకునేవారు. ఆమె ‘ప్రజాసాహితి’ పత్రిక అభిమాని. వీరి రెండవ వర్ధంతి సందర్భంగా 18112018న ఆమె కుమార్తె తాడిపర్తి శివమ్మ తన తల్లి జ్ఞాపకార్ధం ‘ప్రజాసాహితి’ శాశ్వతనిధికి ఇరవై ఐదు వే రూపాయు విరాళంగా ఇచ్చారు. వారికి కృతజ్ఞతు. జానకమ్మగారిని రెండవ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. `
Complete Reading

ప్రముఖ విద్యావేత్త అట్లూరి పురుషోత్తంగారు 1922లో కృష్ణా జిల్లా, గన్నవరం తాూకా ఆత్కూరు గ్రామంలో జన్మించారు. విద్యార్ధి దశ నుండి చివరివరకు ఆయన వామపక్ష రాజకీయాభిమానిగా వున్నారు. గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్‌ కళాశాలోను, ఆంధ్ర విశ్వవిద్యాయంలోను చదివి, కృష్ణా, గుంటూరు, న్లగొండ జిల్లాలోని అనేక కళాశాల్లో ఏభైఏళ్ళకుపైగా ఇంగ్లీషుని బోధించారు. ‘మాతృభాషలో ప్రాధమిక విద్య’ పుస్తకం మెవరించారు. ఇది మూడు ముద్రణు పొందింది. విలియం షేక్సిపియర్‌ నాటకాను పరిచయం చేస్తూ మూడు సంపుటాు ప్రచురించారు. 199192లో ఇంగ్లండ్‌
Complete Reading

ప్రఖ్యాత చిత్రకారుడు కాళ్ళ మరణానికి జనసాహితి సంతాపం కాళ్ళగా ప్రఖ్యాతినొందిన చిత్రకారుడు కాళ్ళ సత్యనారాయణ (70) నెరోజుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఖమ్మం ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన పశ్చిమగోదావరిజిల్లా ఏూరులో 1948 ఏప్రియల్‌ 10న జన్మించారు. కాళ్ళ ప్రచారం ఇష్టపడని అరుదైన కళాకారుడు. వందలాది కవితా సంకనాకు రంగు చిత్రాు అందించారు. కర్మాగారం, చక్రా మధ్య బందీవుతున్న బాకార్మికు, గ్లోబలైజేషన్‌ వ్ల కూలిపోయిన చేతివృత్తు, సామాజిక అణచివేతకు గురౌతున్న స్త్రీు, కార్పొరేట్‌
Complete Reading

పాకిస్తానీ నియంత నెదరించిన కవయిత్రి షామిదా రియాజ్‌ మరణం పాకిస్తాన్‌కు చెందిన ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి, కవయిత్రి, స్త్రీజన పక్షపాతి ఫామిదా రియాజ్‌ తన 72వ ఏట 21 నవంబరు 2018న మరణించారు. ఆమె 28 జులై 1946న ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో అవిభక్త భారతదేశంలో జన్మించారు. ఆమె తండ్రి రియాజుద్దీన్‌ అహమద్‌ ప్రసిద్ధ విద్యావేత్త ` సింధ్‌ రాష్ట్రపు ఆధునిక విద్యావిధాన రూప క్పనలో ప్రముఖ పాత్ర వహించారు. సింధ్‌ రాష్ట్రానికి చెందిన వారి కుటుంబం
Complete Reading

Create Account



Log In Your Account