నోము సార్గా విద్యార్థుకు, సాహితీవేత్తకు పరిచయమైన నోము సత్యనారాయణ తన 80వ ఏట న్లగొండలో 26 డిసెంబరు 2018న మరణించారు. నోము ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, ఎం.ఏ (ఇంగ్లీషు) చదివి, కళాశాలో ఆంగ్లోపన్యాసకునిగా న్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలో పనిచేశారు. 1962 నుండి ప్రారంభమైన ఆయన సాహిత్య వ్యాసంగం చివరివరకు సాగింది. 1951లోనే స్వయంగా ఉర్దూ నేర్చుకొని ఉర్దూ అభ్యుదయ సాహిత్యాన్ని తొగువారికి అనువదించి ఇచ్చారు. వ్యాసాు రాశారు. రుబాయిను, మహమ్మద్ ఇక్బాల్ను తొగువారికి పరిచయం చేశారు. ఎందరో
Complete Reading
ఉపఖండం యువతకు నెత్తురు మండే, శక్తు నిండిన నిువెత్తు ప్రతినిధిగా కనిపించే భగత్సింగ్ చెప్పినట్లుయవ్వనంలో మనిషికి రెండే రెండు మార్గాు. అయితే అతను ఔన్నత్యపు ఉన్నత శిఖరాన్ని అధిరోహించనూ వచ్చుÑ లేదా అధః పాతాళపు చీకటి కందకంలో పడిపోనూవచ్చు. ఒకనాటి చరిత్ర పుటల్ని తిరగేస్తుంటే దేశంకోసం, ప్రజకోసం జీవిత సర్వస్వాన్నీ గడ్డిపరకలా తీసిపారేసి, రక్త ప్రభంజనంతో ఒక యువ మార్క్స్, ఒక నవ గోర్కీ, ఒక గరిమెళ్ళ, ఒక అూ్లరి, ఒక ఓస్ట్రవ్స్కీ, ఒక మైకోవ్స్కీ, ఒక
Complete Reading
— ఓ వి వి ఎస్ — మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాష ప్రాతిపదికపైననే ఏర్పడిరది. తొగువారే ఎక్కువగా ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో కవలేకపోయిన సరిహద్దు ప్రాంతాూ మనకు ఉన్నాయి. ఒరిస్సాలో బరంపురం, గంజాం తదితర ప్రాంతాు…, కర్ణాటకలోని బళ్ళారి, ఇంకా తమిళనాడులోని కృష్ణగిరి, హోసూరు అటువంటివే. తల్లి కోసం, తల్లి నుడి కోసం తప్పిపోయిన బిడ్డపడే వేదన ఈ ప్రాంత ప్రజలో, ముఖ్యంగా రచయితలో కనిపించే భావోద్వేగా సమాహారం ‘‘మోతుకుపూ వాన’’ కథ పుస్తకం. తమిళనాడులోని
Complete Reading
దేశ విభజనపై పు పుస్తకాు రచించిన ప్రసిద్ధ చరిత్రకారుడు ముషిరుల్ హసన్ 10 డిసెంబరు 2018న తన 69వ ఏట మరణించారు. ఆయన 1949 ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్లోని బిలాస్పూర్లో జన్మించారు. ముసిరుల్ హసన్ ఆలిఘర్ ముస్లిం విశ్వవిద్యాయంలో 1969లో ఎం.ఏ. పూర్తిచేసి, ఉన్నతవిద్యకై కేంబ్రిడ్జి విశ్వవిద్యాయానికి వెళ్ళారు. ఆయన ప్రసిద్ధ చరిత్రకారుడు ప్రొఫెసర్ ముహిబుల్ హసన్కు రెండవ కుమారుడు. ‘జాతీయతావాదము, 18851930 మధ్య భారతదేశంలో మతతత్త్వ రాజకీయాు’ అనే అంశంపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాయం నుంచి డాక్టరేటు
Complete Reading
‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష!’ అన్న నానుడిని నిజం చేస్తూ మన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ వివిధ విద్యాసంస్థకు 2018 నవంబరు 12న పంపిన లేఖలో, ‘‘వేదాలోని శాస్త్రీయ జ్ఞానానికి సంబంధించిన ‘వేదిక్ వారసత్వ పోర్టల్ను ప్రారంభించబోతోందని పేర్కొంది. ఈ వైదిక వారసత్వ వేదిక తరఫున ప్రాచీన హిందూ గ్రంథాలోని శాస్త్రీయ విజ్ఞానాన్ని సేకరించి, అవసరమైనవారికి దానిని అందిస్తుందని సాంస్కృతికశాఖ కార్యదర్శి అరుణ్గోయల్ చెప్పారు. అన్ని విద్యాసంస్థతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాజీ వారికి కూడా ఈ లేఖ
Complete Reading
గంగ ప్రక్షాళన కోరుతూ దీక్ష చేపట్టి కనిపించకుండా పోయిన మరొక ఆధ్యాత్మికవేత్త ` కుమారుని దీక్షను కొనసాగిస్తానంటున్న తల్లి గంగానది ఎగువన నిర్మిస్తున్న జ విద్యుత్ ప్రాజెక్టు కారణంగా నదీ ప్రవాహానికి ఆటంకాలేర్పడుతున్నాయని, కనుక ఆ నిర్మాణాను తక్షణమే నిుపుచేయాని కోరుతూ గోపాల్ దాస్ దీక్ష చేపట్టాడు. డిశంబరు 6వ తేదీ నుండి ఆయన కనిపించకుండాపోయారు. కుమారుని జాడ తెలియజేయాని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆయన తల్లి శకుంతలాదేవి రిషీకేష్లో దీక్షలో కూర్చున్నారు. నభై యేండ్ల
Complete Reading
— సత్య భాస్కర్ — మూడో పెగ్ నెమ్మదిగా గొంతులోంచి దిగుతోంది. ఇప్పుడిప్పుడే మందు తాూకు ప్రభావం శరీరం మీద కనపడుతోంది. తలో చుట్ట చుట్టుకుపోయిన ముళ్లకంపలాంటి ఆలోచను ఉపశమిస్తున్నాయి. ఏదో ఒక గమ్మత్తయిన ప్రశాంతత, ఉత్తేజం తకెక్కుతోంది.ఎదురుగ టేబుల్ మీద వున్న ప్లేటులోని జీడిపప్పు ఫ్రై ను తీసి నోట్లో వేసుకున్నాడు పీతాంబరం! అలా నముతూనే బార్ అంతా కలియ చూసాడు. ఖరీదయిన ఫర్నిచర్. ఆందమయిన నగిషీు చెక్కిన స్తంభాు, గోడ మీద అజంతా సుందరీమణు బొమ్మతో
Complete Reading
— వై. విజయ్ కుమార్ — భౌతికవాద తాత్త్విక విమర్శకు వై. విజయ్కుమార్ శతజయంతి సందర్భంగా మెవరించిన ‘యమంచిలి విజయకుమార్ రచను’ సంకనం నుండి ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. ` సం॥ ఈ భౌతిక ప్రపంచంలోఅనేక సామాజిక ఘటను, చారిత్రక పరిణామాు సంభవిస్తుంటాయి. అవి అనేక రకాుగా అనేక విధాుగా జరుగుతుంటాయి. వాటినన్నింటినీ సాహిత్యం ప్రతిబింబించాల్సిందే. కాని వాటన్నింటిలో ప్రపంచానికి మానవునికి మధ్య సంబంధాలో జరిగే పరిణామం ముఖ్యమైనది.ప్రపంచం, దానితోపాటు సమాజం స్థిరంగా వుండదు. మారుతూ ఉంటుంది. వాటితోపాటు
Complete Reading
— చావలి శ్రీనివాస్ — వాండ్రంగి కొండరావుగారు ‘ఊరు – పేరు’ (ఆంధ్రప్రదేశ్)తో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో చాలా గ్రామాకు పట్టణాకు ఆ పేర్లు ఎలా వచ్చాయి అనే అంశంపై చాలా శ్రమ తీసుకుని ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం రాయడంలో రచయిత వివిధ గ్రామాకు, పట్టణాకు చారిత్రక ఆధారాు ఆధారంగా, ఆయా ప్రాంతాల్లో ఉండే ఆచారాపరంగా, ఇతిహాసాు, పురణాపరంగా ఆయా ఊర్లకు పేర్లు పెట్టారని పేర్కొన్నారు. అయినప్పటికీ
Complete Reading
(సతీసహగమనమనే దురాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించి, దానిని బ్రిటీషు పరిపాకుచేత రద్దు చేయించిన రాజారామమోహనరాయ్ 1823లో ఆనాటి గవర్నర్ జనరల్కు రాసిన ఉత్తరం ఇది. పాత గురుకు పద్ధతిలో సంస్కృత విద్యాయాన్ని నెకొల్పానుకున్న ఆనాటి బ్రిటీషు పాకు ప్రణాళికను వ్యతిరేకిస్తూ, ఆంగ్ల విద్యను నేర్పే విద్యాయాు ప్రారంభించమని ఈ లేఖలో కోరారు. ఈ సూచన ఆనాటి సంప్రదాయవర్గాు కూడా బపరిచాయి. ` సం॥ ) మిలార్డ్!ప్రభుత్వమువారు ప్రకటించే ప్రజోపయోగ చర్య గురించి, భారతదేశ వాసుమైన మేము మా అభిప్రాయం
Complete Reading