నాస్తికవాది దొడ్డా హరిబాబు మరణం

          అంతరాలులేని, అంధవిశ్వాసాలు లేని సమాజం కోసం కృషిచేసిన దొడ్డా హరిబాబు మాష్టారు తన 65వ ఏట 3 మే 2020న తెనాలిలో మరణించారు. ఆయన ప్రకాశంజిల్లా యద్ధనపూడి మండలం మున్నంగివారిపాలెంలో 1953లో జన్మించారు.           హరిబాబు మాష్టారు చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలతో వుండేవారు. ఊరిలో యువజన గ్రంథాలయాన్ని నిర్వహించేవారు. భాషాప్రవీణ చదవటం కోసం తాడికొండ సంస్కృత కళాశాలలో చేరటంతో చార్వాక రామకృష్ణగారి శిష్యుడయ్యారు. బాబాల, స్వాముల, అమ్మవార్ల బండారాలను బట్టబయలు చేస్తూ అనేక కార్యక్రమాలు
Complete Reading

          నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత చింతపెంట సత్యనారాయణరావు 14 ఏప్రిల్‌ 2020న హైదరాబాదులో తన 86వ ఏట అనారోగ్యంతో మరణించారు. ఆయన 20 డిశెంబరు 1935న కడియం దగ్గర మాధవరాయుడుపాలెంలో జన్మించారు.           సి.ఎస్‌.రావు విద్యార్థి దశ నుండే బ్రహ్మసమాజము, ఆంధ్ర సారస్వత సభల ప్రభావంతో ఎదిగారు. రాజమండ్రిలో డిగ్రీ చదువుకునే రోజుల్లో స్టూడెంట్‌ ఫెడరేషన్‌లో పనిచేశారు. స్టూడెంట్‌ ఫెడరేషన్‌తో సంబంధాలు ఉండటంతో చాలాకాలం ఉద్యోగం రాలేదు. ఆ సమయంలో ఆయన వాళ్ళ వూరి
Complete Reading

– వై. నేతాంజనేయ ప్రసాద్           పులిచంపిన లేడికి సానుభూతిగా           సింహం అహింసావ్రతం చేస్తుంది           అన్యాయం అంటూ ఆక్రోశిస్తుంది –           నిన్నటిదాకా సింహం విదిల్చిన           ఎంగిలి మాంసం పంచుకుతిన్న           అవకాశవాద గుంటనక్కలనేకం           వింత గొంతుకతో వంతపాడుతూ           పస్తులుండలేక పాట్లుపడుతున్నాయి –           దోచుకునే దొంగసొత్తు దక్కడంలేదని           సమన్యాయం అంటూ ఘోషిస్తున్నాయి –           నిన్నటిదాకా సింహం నీడన చేరి           నిస్సిగ్గుగా నీరాజనాలందించిన           వలస
Complete Reading

Create Account



Log In Your Account