మే నెల 7వ తేదీ తెల్లవారుఝామున విశాఖపట్టణంలో ఎల్.జి. పాలిమర్స్ లో జరిగిన స్టైరిన్ గ్యాస్ లీకేజి సంఘటన ఒక్క విశాఖ జిల్లావాసులనేగాక, యావత్ దేశ ప్రజానీకాన్నీ తీవ్రమైన కలవరపాటుకు గురిచేసింది. సంఘటన జరిగిన రోజునే 11 మంది చనిపోగా, తదుపరి (జూన్ 4 నాటికి) మరో ముగ్గురు మరణించారు. మొత్తం 14 మంది మృత్యువాత పడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతానికి చెందిన యిద్దరు గర్భవతులకు అబార్షన్స్ జరిగాయి. విశాఖజిల్లా జనసాహితి మరియు ఓపిడిఆర్ సభ్యులు కలిసి,
Complete Reading