మాలకుంట

– సింధు           మండలంలో అదో పెద్ద గ్రామపంచాయతి. ఆరువేలకు పైగా జనాభా ఉంటుంది. అందుకే దాన్ని పేట అంటారు. ఊరుకు తూర్పున ఉత్తర దక్షిణంగా మాలవాడ, మాదిగ వాడలున్నాయి. ఈ వాడలు చెరో గ్రామ పంచాయితిలా వుంటాయి. రెండింటి మధ్యన లోతట్టు. మధ్యన కాపుల, తెనుగుల, రెడ్ల, గౌండ్ల వారి పొలాలకు, చేళ్ళకు దారుంది. దారికి ఇరువైపుల ఇరువాడలకు వెట్టిమడ్లు ఉన్నాయి. ఇవి వివిధ వృత్తులు చేసే మాల, మాదిగలకు ఇచ్చిన ఇనామ్‌1 భూములు. ఒక్కొక్క
Complete Reading

– డా. జి.వి. కృష్ణయ్య మనీషా… మన్నించమ్మా… నీ దేహం చితిపై కాలిపోతున్నా మా గుండెల్లో మంటలు చెలరేగుతున్నా తనివితీరా ఏడ్వలేని పిరికితనం కడసారి చూపులకీ నోచుకోలేని కడుబీద దళితబిడ్డా..నీకు కన్నీటి వీడ్కోలు! నీ మానప్రాణాలకు రక్షణలేదు కానీ… నీ చితిమంటలచుట్టూ లాఠీల పహారా రాజ్యంగీచిన లక్ష్మణరేఖకవతల భద్రతావలయంలో దిక్కుమాలిన దీనాలాపన! కామాంధుల కర్కశత్వానికీ ధనమధాందుల రాక్షసత్వానికీ చిత్తకార్తె కుక్కల పైశాచికత్వానికీ మూకుమ్మడి దాష్టీకానికి దేహం చిద్రమై హృదయం బద్దలై నాలుక తెగిన మాటలమౌనం వినిపించని శోకసంద్రమై
Complete Reading

          ‘‘ఆడదై పుట్టటం కంటే అడవిలో మానై పుట్టటం మేలు’’ అన్న సామెత మధ్య యుగాలనాటిది.           ‘‘గత కాలమే మేలు వచ్చు కాలము కంటెన్‌’’ అని నమ్మే భాజపా పాలకుల హయాంలో మహిళల బ్రతుకులు ఎలాంటి ఆటవికతకు బలవుతాయో, ఆగమాగమయి పోతాయో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలన మంచి ఉదాహరణ. ఆ రాష్ట్రం హాత్రాస్‌లో వాల్మీకి తెగకు చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై అగ్రకులాల యువకులు నలుగురు అత్యాచారం చేయటమే కాక, తమ
Complete Reading

– రాహుల్           ఒకవైపు తీవ్ర ఆర్ధిక సంక్షోభం, మరోవైపు కరోనా కరాళనృత్యం మధ్య ఆగస్టు 5, 2020న అయోధ్యలో రాముడి గుడికి భూమిపూజ జరిగింది.           కాషాయరంగు కండువా, వెండి కిరీటం, పెరిగిన గడ్డంతో భారత ప్రధానమంత్రి ఓ రాజర్షిలా ఈ పవిత్ర మత కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 5 వందల ఏళ్లనాటి మసీదు స్థానంలో ఒక హిందూ దేవాలయానికి పునాది పడింది. అన్ని టి.వి.లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికలు పతాక శీర్షికలు పెట్టాయి. 
Complete Reading

– కొత్తపల్లి హరిబాబు           ఎగసే జ్వాల           దహనం చేసేదాకా ఆగదు           మండే గుండెలు           చెండాడుతాయి           రగిలే పోరు           తుది సమరందాకా నిద్రపోదు           నీలో నాలో మరిగే రక్తం           నీలో నాలో చెలరేగే కవితలకు మూలం           అది ప్రజాస్వామ్యాన్ని పునాదుల్తో పెకలిస్తుంది           విప్లవానికి బాటలు వేస్తుంది           సోషలిస్టు సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది.

         ‘‘భవిష్యత్‌ భారతదేశం తరగతి గదిలో నిర్మాణం అవుతుంది’’           ఈ వాక్యంతో కొఠారీ కమీషన్‌ నివేదిక మొదలవుతుంది.           తరగతి గది ఒక సాంస్కృతిక కేంద్రం           ఉపాధ్యాయుడు సాంస్కృతిక సైనికుడు.           విద్యాబలంతో ఏ లక్ష్యాలు సాధించాలో జాషువా చెబుతారు.           ప్రజల్ని పీల్చి పిప్పిచేసే దురాచారాల్ని విద్యాబలం అణచివేయాలనీ, విద్య మూఢత్వం అనే పులికి ఇంపైన భోజనం కాకూడదనీ మోసపూరిత కోతలకు రక్షాబంధం కాకూడదనీ, మనిషిని మనిషిగా నిలబెట్టలేని చదువులెందుకనీ నిరసించాడు కవి జాషువా.
Complete Reading

Create Account



Log In Your Account